సూర్యాపేటలో మండుతున్న ఎండ తీవ్రతలు
సూర్యాపేట జిల్లా కేంద్రం ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో సూర్యాపేట పట్టణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడు తోంది. అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు సాధారణం కంటే 2నుండి3 డిగ్రీలకు ఉష్ణోగ్ర తలు పెరిగిపోయే అవకా శాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరి స్తోంది. అవసరం అయితేనే తప్ప బయటకి రావాలని అధికారులు సూచిస్తున్నారు.