![శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి](https://media.getlokalapp.com/cache/35/2a/352ac52340128a679c10bf4168f23416.webp)
శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి
తొలి ఏకాదశి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం దగ్గరలోని శివాలయంలో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనే కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణా రెడ్డి స్థానిక కౌన్సిలర్లు ఆయన వెంట ఉన్నారు. భక్తులు అధిక సంఖ్యలో శివాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.