జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
స్కూటీని తప్పించిపోయి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి కారు తీసుకెళ్లడంతో ఇద్దరు స్పాట్ లోని నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ రవి రూరల్ ఎస్సై బాలునాయక్ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి క్షతగాత్రులను ఎస్ఐ బాలునాయక్ పట్టుకొని ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.