మెట్రో ట్రాక్‌పై పరుగులు పెట్టిన యువతి.. చివరికి.. (Video Viral)

69చూసినవారు
ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా, ఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్‌లో రైలు వస్తుండగా యువతి ట్రాక్‌పై పరుగులు పెట్టింది. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్