పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించండి: మహేందర్ రెడ్డి

65చూసినవారు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారిని గుర్తించాలని కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట్ల మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మద్దూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ అందిస్తామని పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు.
Job Suitcase

Jobs near you