పూజ కార్యక్రమంలో పాల్గొన్న కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు

60చూసినవారు
పూజ కార్యక్రమంలో పాల్గొన్న కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మైలారం గ్రామంలో శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన, బొడ్రాయి ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో కె ఎస్ ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు ఆమెను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు రాములు, లింగయ్య , రాజు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you