ఏపీలో వైసీపీకి ఈసారి 2-4 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే వెల్లడించింది. కూటమికి 19-21 సీట్లు వస్తాయని పేర్కొంది.