AP: సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అదానీ గ్రూప్ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రాబోయే రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై సమావేశంలో చర్చించారు.