అనకాపల్లి.. జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొల్లు రవీంద్ర

ప్రభుత్వం రాష్ట్రంలో గల 26 జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా అనకాపల్లి జిల్లాకు రాష్ట్ర భూ గర్భ ఘనులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే విశాఖ జిల్లాకు సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ని, అల్లూరి జిల్లాకు మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి నీ నియమించారు.

సంబంధిత పోస్ట్