మాజీ మంత్రితో కార్యకర్తల సమావేశం

అరకు నియోజకవర్గం అనంతగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంటి పర్తి బుజ్జి బాబు ఆధ్వర్యంలో మంగళవారం మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తో గుమ్మకోట, గరుగుబిల్లి, రొంపెల్లి, భీంపోలు పంచాయతీ, నాయకులు కార్యకర్తలు సలిశారు. గ్రామ పంచాయతీల సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్