గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం

గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెం జాతీయ రహదారి ఆర్టీసీ డిపో ఎదురుగా గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారీ టిప్పర్ వాహనాన్ని తప్పించబోయి ద్విచక్ర వాహనదారులు కింద పడిపోయారని అదే సమయంలో వెనకనుంచి వస్తున్న ఆర్టిసి బస్సు వాళ్ల తలపై నుంచి వెళ్లిపోవడం వల్ల ఘటనా స్థలంలోనే చనిపోయారని తెలిపారు.

సంబంధిత పోస్ట్