పాడేరు: 'ఈనెల 25వ తేదీ వరకూ గడువు పొడిగింపు'

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు గాను ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్లు పొందేందుకు ఈనెల 25వ తేదీ వరకూ గడువు పొడిగించడం జరిగిందని డీఈవో పీ. బ్రహ్మాజీరావు శుక్రవారం తెలిపారు. రూ. 200 అపరాధ రుసుంతో ఈనెల 29వరకూ, రూ. 500 అపరాధ రుసుంతో 31వ తేదీవరకూ www. apopenschool. ap. gov. in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్