విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

విశాఖపట్నం మద్దిలపాలెం జంక్షన్ సమీపంలోని ఆటోమోటివ్ ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన అమ్మాయి, ఢీకొన్న వాహనం వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఘటనపై త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్