సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న నృత్య కళాకారిణి

సింహాచలం సింహాద్రి అప్పన్నను ఆదివారం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సా నృత్య కళాకారిణి ఇలియానా సిటారిస్టి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయంలో సింహాద్రి అప్పన్నకు. విశేష పూజలు, అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆమెను ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్