ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ సచివాలయానికి వచ్చినటువంటి ప్రజల యొక్క సమస్యలను అన్నింటిని పరిశీలించి వాటిని పరిష్కార మార్గం చూపాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజా సమస్యలపై సచివాలయ సిబ్బంది దృష్టి పెట్టాలని అన్నారు.
36 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ సెంచరీ