బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే మధురానగర్ మాధవ టవర్స్ లో మార్చి 1 వ తేదీన జరిగిన చోరీలో హైదరాబాదుకు చెందిన తిప్పరాజు రామకృష్ణను అరెస్టు చేసామని తెలిపారు. అతని వద్ద నుంచి రూ. 3.70లక్షల నగదు స్వాధీనం చేసుకోగా మరో 13 తులాల బంగారం రికవరీ చేయాల్సి ఉందన్నారు. అతనిపై ఇప్పటివరకు 79 కేసులు ఉన్నాయన్నారు.
ఏపీలో బలహీనపడిన ఈశాన్య రుతుపవనాలు