అనకాపల్లి: ఈనెల 22న యలమంచిలిలో జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఎలమంచిలి ప్రభుత్వడిగ్రీ కళాశాలలో ఈనెల 22 న 3 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తునట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అనకాపల్లి జిల్లా అధికారి ఎన్. గోవిందరావు శనివారం తెలియజేసారు. ఈ ఇంటర్వ్యూలలో పదవ తరగతి నుండి పి జి వరకు చదువుకొని 18 నుండి 35 సంవత్సరముల వయస్సు గల యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్