విచారణకు హాజరైన అంబటి సోదరులు (వీడియో)

AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు అంబటి రాంబాబు, మురళి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం హాజరయ్యారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో నమోదైన కేసు నేపథ్యంలో ఇవాళ వారు విచారణకు హాజరయ్యారు. వారితో పాటు వైసీపీ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్