యలమంచిలి: ప్రగతి కోసమే పల్లె పండగ : ఎంపీ రమేష్

మండలంలోని రామన్నపాలెం, అవరాజాం, రాజానపాలెం, దోసూరు గ్రామాల్లో పల్లె పండగ ఆదివారం కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎంపీ సీఎం రమేష్ పాల్గొని మాట్లాడారు. పల్లెలు ప్రగతి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం పల్లె పండగ నిర్వహిస్తోందన్నారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేపట్టారు.

సంబంధిత పోస్ట్