ధర్మవరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో వైకాపా నాయకులు, కార్యకర్తలు గురువారం ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. వైకాపా మహిళా అధ్యక్షురాలు సానే వరలక్ష్మి మాట్లాడుతూ, రాధాకృష్ణ వైకాపా నాయకుల భార్యలను అనుచితంగా మాట్లాడారని, అందుకే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.