గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పామిడి మండలం గజరాంపల్లి గ్రామానికి చెందిన నల్లప్పగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సీఐ రామారావు, ఎస్సై సురేశ్ కేసు దర్యాప్తు చేపట్టారు.