గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శుక్రవారం మహారాష్ట్రలోని శని సింగనాపూర్ దేవస్థానాన్ని సందర్శించారు. శనేశ్వర స్వామికి నూనెతో అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి స్వామి ఆశీస్సులు కోరినట్టు తెలిపారు. భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి.