కదిరి: పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం బసవన్న కట్ట వీధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంది కుంట వెంకట ప్రసాద్ శుక్రవారం పాల్గొన్నారు. కొత్తగా మంజూరు అయిన స్పౌస్ పింఛన్ లను లబ్దిదారుల వద్దకు వెళ్ళి పెన్షన్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్