కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శుక్రవారం ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు. ప్రతినెలా ఒకటో తారీకు పేదల పండుగగా ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.