ఆదివారం నాడు కుందుర్పిలో ఉన్న పురాతన కుందుర్పమ్మ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని గిరి ప్రదక్షిణలు చేశారు.