పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత నేటి పర్యటన వివరాలు...

ఆదివారం పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత పర్యటించనున్నారు. సోమందేపల్లి మండలం మాగేచెరువు గ్రామంలోని కొల్లాపురమ్మ దేవస్థానంలో పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం, ఉదయం 10:30 గంటలకు సోమందేపల్లి మండల కేంద్రంలో శ్రీభక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రొద్దం మండలం తెలుగు యువతతో సమావేశంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్