ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ బుధవారం పుట్టపర్తిలో పర్యటించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికి, క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఎస్సీల సమస్యలపై సమగ్రంగా చర్చించారు.