పుట్టపర్తి నియోజకవర్గం ఓబుల దేవర చెరువు మండలం నవాబుకోట సమీపంలో బుధవారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న రమణ అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పంట పొలాలకు అమర్చిన కరెంటు తీగను గమనించకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.