రాయదుర్గం: 15వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

రాయదుర్గం పట్టణంలోని 15వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం టీడీపీ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్