పుట్లూరులో మహిళ ఆత్మహత్య

కందికాపుల గ్రామానికి చెందిన కిసాటి హిమబిందు అనే వివాహిత, కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది, ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఈ నెల 9వ తేదీన జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఎస్సై సురేంద్రబాబు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్