యాడికిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన నాగేంద్ర చెన్నైలోని వెల్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. 'గ్రీడ్ ఇంటర్ ఫేస్డ్ హైబ్రిడ్ వాటర్ పంపింగ్ సిస్టం విత్ ఇంటలిజెంట్ కంట్రోలర్స్' అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు గాను యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. డాక్టరేట్ రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని నాగేంద్ర తెలిపారు.