తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం నందు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.