అనంతపురం జిల్లాలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మాడుగుల నాగఫణి శర్మ శుక్రవారం పర్యటించారు. తాడిపత్రి పట్టణంలోని తన బంధువుల నివాసానికి విచ్చేసిన వారిని శ్రీవాణి విద్యా సంస్థల అధినేత గంగాధర్ శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.