పెన్నహోబిలం ఆలయానికి ఉత్సవమూర్తుల రాక

అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం, పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా, మంగళవారం, 28 ఏప్రిల్ 2026న శ్రీ వారి ఉత్సవమూర్తులు ఆమిద్యాల గ్రామం నుండి పెన్నహోబిలం దేవస్థానానికి వేంచేసియున్నాయి. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవమూర్తుల రాకతో బ్రహ్మోత్సవాలకు మరింత శోభ చేకూరింది.

సంబంధిత పోస్ట్