చెడువాల అలవాట్లను దరిదాపుల్లోకి రానివ్వద్దు

విద్యార్థులు ప్రపంచ జ్ఞానాన్ని ప్రోగు చేసుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ అన్నారు. 'మాదకద్రవ్యాలు- నిర్మూలన' పక్షోత్సవాల ముగింపు సభ మంగళవారం యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్, ఎన్జీవోల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. జడ్జి బాబా ఫక్రుద్దీన్ ప్రసంగిస్తూ మత్తును కలిగించే పదార్థాల జోలికి వెళ్లకూడదన్నారు.

సంబంధిత పోస్ట్