నాడు వైసీపీ నేడు టీడీపీ:- పిచ్చోళ్ళు ఎవరు?

రామసముద్రం మండలం దీన్నిపల్లె చెందిన వెంకటరమణ భార్య యశోదమ్మ సార్వత్రిక ఎన్నికలలో నాడు వైసీపీ పార్టీ గెలుపు కోసం అహర్నిసుల కృషిచేసి, నేడు టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే వద్దకు చేరడం చర్చనీయాసంగా మారింది. రామసముద్రం మండలం శనివారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే షాజహాన్ భాష సిసి రోడ్ల భూమి పూజ కార్యక్రమానికి విచ్చేశారు.

సంబంధిత పోస్ట్