తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగాన్ని ఖండిస్తూ హిందువుల ర్యాలీ

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని ఖండిస్తూ హిందువుల ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. అచలపీఠం ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామి ఆధ్వర్యంలో హిందువులు మైదుకూరు ప్రధాన కూడలిలో ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ లో వినతి పత్రాన్ని సమర్పించారు. కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువులు, మహిళలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్