పులివెందుల లో 500 అడుగుల జాతీయ జెండా ర్యాలీ

భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఇవాళ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారు. పులివెందుల పట్టణంలోని నర్సారెడ్డి బంక్ వద్ద నుండి గాంధీ విగ్రహం వరకు నాయకులు, విద్యార్థులు ఆధ్వర్యంలో 500 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు ప్రారంభించగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్