గాయత్రీ దేవి అలంకారంలో మాలే గంగమ్మతల్లి

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామంలోని శ్రీ మాలే గంగమ్మ ఆలయంలో గంగమ్మ తల్లి అమ్మవారు దసరా ఉత్సవాలలో భాగంగా. శుక్రవారం ఉదయం గాయత్రీ దేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి అమ్మవారికి అర్చకులు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్