ఏపీ సెట్ లో ప్రభుత్వడిగ్రీకాలేజ్ రాయచోటి విద్యార్థుల ప్రతిభ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 -25 ఏడాదికి నిర్వహించిన ఏపీ పీజీ సెట్ పరీక్షల్లో గురువారం విడుదల చేసిన ఫలితాలలో రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కి చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉర్దూ మీడియం లో 1, 4, 4 మరియు 11 వ ర్యాంకులు సాధించగా, ఇంగ్లీష్ మీడియం ఎకనామిక్స్ లో 3 మరియు 10 వ ర్యాంకులు సాధించారు. కళాశాల ప్రిన్సిపల్ హర్షలత పంకజ్ మరియు ఇతర అధ్యాపకులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్