నేడు జిల్లాకు రానున్న మంత్రి మండిపల్లి

రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటికి రానున్నారు. సోమవారం ఉదయం 7: 45 గంటలకు తిరుపతి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 10: 00 గంటలకు రాయచోటి లోని మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11: 00 గంటలకు మున్సిపల్ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్