అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పేద, బలహీన వర్గాల కుటుంబాలకు పెన్షన్లు పెంచి ఒకటవ తారీఖునే పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్