ప్రజలు సంయమనం పాటించాలి: ఎస్ఐ

ఎన్నికల ఫలితాలు ఈనెల 4న వెలబడుతున్న నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని పెద్దతిప్పసముద్రం ఎస్ఐ రవీంద్రబాబు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ. 144సెక్షన్ అమల్లో ఉన్నందున కౌంటింగ్ రోజు ఎక్కడ బాణాసంచా పేల్చరాదని, ఎటువంటి విజయోత్సవ వ్యాపారాలు నిర్వహించరాదన్నారు.

సంబంధిత పోస్ట్