వాటర్ ప్లాంట్ ప్రారంభించిన టిడిపి ఇంచార్జి

తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం సోంపల్లి (పాతకోట) నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం, నూతన ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.. తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి. ఈ కార్యక్రమం లో తంబళ్లపల్లి నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్