టీడీపీ ఆఫీస్‌పై దాడి.. కొనసాగుతున్న అరెస్టులు

AP: కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 10 మంది రిమాండ్‌లో ఉండగా.. మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుడు కాళీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్