చంద్రబాబు నివాసంపై దాడిలో విచారణకు జోగి రమేష్

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడిపై కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ పోలీస్ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు బుధవారం ఉదయం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో జోగి రమేశ్ ను నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ విచారిస్తున్నారు. నేటితో మూడోసారి జోగి రమేష్ విచారణ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్