బుధవారం కనిగిరిలో మృతుల తల్లిదండ్రులకు 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ బాండ్లను ఎమ్మెల్యే అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ ఈ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు
ఎన్నికల ప్రచారంలో ఒత్తిడి.. సర్పంచ్ అభ్యర్థి మృతి