నరసరావుపేట: టెండర్ ప్రక్రియను ప్రారంభించిన జేసీ

నరసరావుపేట పట్టణంలోని టౌన్ హాల్ నూతన మద్యం టెండర్ల లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సోమవారం ఉదయం 7 గంటలకే దరఖాస్తుదారులు టౌన్ హాల్ కు చేరుకున్నారు. టౌన్ హాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెండర్ల లాటరీ ప్రక్రియను టౌన్ హాల్లో సోమవారం పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరె ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్