పొలం పిలుస్తుంది వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

మార్టూరు మండలం మార్టూరు లోని క్యాంపు కార్యాలయం నందు శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది వాల్ పోస్టర్ ను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆవిష్కరించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నాడని ఏలూరి సాంబశివరావు తెలియచేశారు. వ్యవసాయం లాభసాటిగా మారాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్