చింతలపూడి : పాడి రైతులకు అండగా డివిసి అభయహస్తం

గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామంలో పాడి రైతు సాయిన వెంకటేశ్వర్లు ఇటీవల మృతి చెందారు. సాయి వెంకటేశ్వరరావు ఎంపీడబ్ల్యూఎస్ సభ్యుడు కావడంతో ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను ఆదుకునే నిమిత్తం సంగం డెయిరీ వారి డివిసి అభయ హస్తం ద్వారా వెంకటేశ్వరరావు భార్యకు రూ. 50 వేల చెక్కును సాయన వెంకట సుబ్బమ్మ కు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అందించారు.

సంబంధిత పోస్ట్