ప్రతి కార్యకర్త విధిగా పనిచేయాలి: గౌతం రెడ్డి

పొన్నూరు వైసిపి కార్యాలయంలో సోమవారం కృష్ణ , గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఓటర్ల అవగాహన సదస్సులో జరిగింది. సదస్సులో వైసిపి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గం లోపట్టభద్రులు అందరూ తమ ఓటును నమోదు చేసుకొని వచ్చేనెల జరుగు ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకునే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్